రచన :- పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
అన్నారు అన్నారు కవులు
విన్నారు విన్నారు జనులు
కట్నం ఇవ్వవద్దన్నారు కవులు
కొడుక్కు కట్నం కావాలన్నారు కవులు
మారణహోమం వద్దన్నారు కవులు
కోడలిని కిరోసిన్ పోసి చంపారు కవులు
అన్నారు అన్నారు కవులు
నవ్వారు నవ్వారు జనులు
ఆడది అబలకాదన్నారు కవులు
ఇల్లాల్ని ఇల్లు కదలోద్దన్నారు కవులు
స్త్రీలో తల్లిని చెల్లిని చూడమన్నారు కవులు
తాము మాత్రం చొంగ కారుస్తారు కవులు
అన్నారు అన్నారు కవులు
రాళ్ళు రువ్వారు రువ్వారు జనులు
అన్నారు అన్నారు కవులు
విన్నారు విన్నారు జనులు
కట్నం ఇవ్వవద్దన్నారు కవులు
కొడుక్కు కట్నం కావాలన్నారు కవులు
మారణహోమం వద్దన్నారు కవులు
కోడలిని కిరోసిన్ పోసి చంపారు కవులు
అన్నారు అన్నారు కవులు
నవ్వారు నవ్వారు జనులు
ఆడది అబలకాదన్నారు కవులు
ఇల్లాల్ని ఇల్లు కదలోద్దన్నారు కవులు
స్త్రీలో తల్లిని చెల్లిని చూడమన్నారు కవులు
తాము మాత్రం చొంగ కారుస్తారు కవులు
అన్నారు అన్నారు కవులు
రాళ్ళు రువ్వారు రువ్వారు జనులు
hello padmavati gaarU!
రిప్లయితొలగించండిఅన్నారు అన్నారు కవులు
నవ్వారు నవ్వారు జనులు
వవ్!
"విన్నారు, అన్నారు, నవ్వారు"------
లయ బాగా కుదిరింది.
నారీమణి, నారి, నారి సారించుట- ఈ మాటలను కూడా ఇందులో సందర్భోచితంగా వాడియైన భావ పద జాలంగా కూర్చితే, బాగుంటుంది కదండీ, పద్మావతి గారూ!
మీ కవితా స్రవంతి నిరంతరం కొనసాగాలని మా ఆకాంక్ష
- కాదంబరి