4, ఆగస్టు 2011, గురువారం

పూజా స్రవంతి















పూజా పుష్పాలు
రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు
శివపూజ.
శివుని ప్రతి రోజు ఒక జిల్లే పూవుతో పూజిస్తే పది బంగారు
నాణెములు
దానంచేసినఫలితందక్కుతుంది.
ఒక
గన్నేరుపూవువెయ్యిజిల్లేడుపూలతోసమానం.
ఒక
మారేడుదళంవెయ్యిగన్నీరుపూవులతోసమానం.
ఒక
తామరపూవువెయ్యిమారేడుదళాలతోసమానం.
ఒక పొగడ పూవు
వేయ్యితామరలతో సామానం.
ఒక ఉమెత్త పూవు
వేయ్యిపొగడపూవులతోసమానం.
ఒక
ములక పూవు వేయ్యిఉమెత్తపూవులతోసమానం.
ఒక
తుమ్మిపూవువెయ్యిములకపువులతోసమానం.
ఒక
ఉత్తరేణి వేయ్యితుమ్మిపూలతోసమానం.
ఒక
దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతోసమానం.
ఒక జమ్మి పూవువెయ్యి దర్భ పూవులతో
సమానం.ఒక నల్లకలువ వెయ్యిజమ్మిపూవులతోసమానం.
వెయ్యి
నల్లకలువపూవులతోచేసిన మాలను శివునికి
సమర్పిస్తారోవారునివసిస్తారు.మొగిలి -మాధవి-
మల్లి
{మల్లె కాదు }-సన్నజాజి -ఉమ్మెంత -దిరిసెన-
సాల
-మంకెనపూవులనుశివపూజలోవాడరాదు.
మిగిలిన
పూవులను శివ పూజలోవాడవచ్చు.
విష్ణు పూజ
విష్ణుపూజకుసన్నజాజి,మల్లె,అడవిమొల్ల,పులగురివిందా,
కలిగొట్టు
,గన్నేరు,దేవకంచన,తులసి,గులాబీ,పసుపు
గోరంట
,సంపెంగ,దింతెన,అశోక,మొగిి,నాగ కేసర,
జమ్మి
పుష్పములు శ్రేష్ట్రమయినవి .
ఒక
తుమ్మి పూవుతో పూజించినపదిబంగారు నాణెములు దానం
చేసినఫలితందక్కుతుంది.
వెయ్యి
తుమ్మిపూవుల కంటే ఒకచండ్ర పూవు,
వెయ్యి
చండ్ర పూవుకంటేఒకజమ్మిపూవు,
వెయ్యి
జమ్మిపువులకంటేఒకమారేడుదళం,
వెయ్యి
మారేడుదళాలకంటేఒకఅవిసెపూవు,
వేయ్యి
అవిసెపూవులకంటేఒకనందివర్ధనం,
వెయ్యి
నందివర్దానాలకంతేఒకగన్నేరుపూవు ,
వెయ్యి
గన్నేరులకన్తేఒక సంపెంగ ,
వెయ్యి
సంపెంగలకంటే ఒక అశోకపుష్పము,
వెయ్యి
అశోకపుష్పము లకంటే ఒక తెల్లగులాబి ,
వేయ్యి తెల్లగులాబీలకంటే
ఒక పచ్చ గోరింట
వెయ్యి ప
చ్చ గోరింట ఒక తెల్లని సన్నజాజిఇలా మూడు దొంతరల మందారము ,కుందము,పద్మము ,
తామర
,మల్లె,జాజి పూవులు విష్టు పూజకు శ్రేష్ట మైనవి.
వెయ్యి
జాజి పూవులతో మాల గుచ్చి విష్ణువుకు
అలంకరించిన
వాడు విష్ణువు దగ్గరే నివసించును.అన్ని
పుష్పములతో పూజించిన ఫలము ఒక్క తులసి
దళము
తో పూజించిన వచ్చును.మందారము,జిల్లేడు,
ఉమ్మెత్త
,బూరుగ,దేవకాంచన, మొదలగు పూవులు
విష్టు పూజకు పనికి రావు....
(వసుధ మాస పత్రికలో జనవరి 2012లో ప్రచురించబడినది )