10, మే 2012, గురువారం

విజయవాడ  నగరం ఆధ్యాత్మిక సౌరభాలతో పులకింత




























బాలకృష్ణప్రసాద్  గారి అన్నమయ్య  ఆరాధనోత్సవాలతో   ,నాగఫణి శర్మ 
గారి భాగవత  సంగిత ప్రవచనంతో ,గరికపాటివారి భాగవత  ప్రవచనంతోను  
 విజయవాడ  నగరం ఆధ్యాత్మిక సౌరభాలతో పులకించి పోతున్నది.
ఇది నగరవాసులు చేసుకున్న పుణ్యం .5-5-12 నుండి 15-5-12 వరకు 
జరుగుతున్నాయి .లబ్బీపేట  వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో  
 అన్నమయ్య  ఆరాధనోత్సవాలు, శ్రీ ఘంటసాల  సంగీత కళాశాలలో 
 భాగవత సంగిత ప్రవచనం , మారుతి  వ్యాయామశాలలో భాగవత  ప్రవచనం
జరుగుతున్నాయి .చూచిన వారు ,విన్నవారు అదృష్టవంతులు .   




9, మే 2012, బుధవారం


వివిధ  మాస పత్రికలలో వచ్చిన  నావివిధ  రచనలు