గారి భాగవత సంగిత ప్రవచనంతో ,గరికపాటివారి భాగవత ప్రవచనంతోను
విజయవాడ నగరం ఆధ్యాత్మిక సౌరభాలతో పులకించి పోతున్నది.
ఇది నగరవాసులు చేసుకున్న పుణ్యం .5-5-12 నుండి 15-5-12 వరకు
జరుగుతున్నాయి .లబ్బీపేట వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో
అన్నమయ్య ఆరాధనోత్సవాలు, శ్రీ ఘంటసాల సంగీత కళాశాలలో
భాగవత సంగిత ప్రవచనం , మారుతి వ్యాయామశాలలో భాగవత ప్రవచనం
జరుగుతున్నాయి .చూచిన వారు ,విన్నవారు అదృష్టవంతులు .


